రసమలై కావలసినవి
పాలు 1 1/2 లీటర్
పంచదార 6 స్పూన్స్
నిమ్మకాయ 1
ఏలకులు 2
బాదాంపౌడర్ 2 స్పూన్స్
తయారుచేయువిధానం ఒక లీటర్ పాలు గిన్నెలోకి తీసుకుని స్టవ్ మీద పెట్టి మరుగుతున్నప్పుడు నిమ్మరసం వెయ్యాలి .స్టవ్ ఆఫ్ చేసి విరుగు వడపోసుకునిపల్చని గుడ్డలో మూట కట్టి నీరు అంతాపోయాక అవిరుగు చేతోబాగా మెత్తగా చేసి ఉండలు చేసిపెట్టుకోవాలి.స్టవ్ మీదగిన్నె పెట్టి 2 గ్లాసులు నీరుపోసిఈ ఉండలువేసి పది నిమిషాలు ఉడికించాలి ఇంకో గిన్నెలో పాలుపోసి అరలీటర్ పావు లీటర్ అయ్యేలా మరిగించి బాదాం పౌడర్ ,ఏలకులపొడి ,పంచదార వేసి స్టవ్ ఆఫ్ చెయ్యాలి .విరుగు ఉండలు వేసి ఫ్రిజులోపెట్టి చల్లగా తింటే బాగుంటాయి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి