15, జూన్ 2011, బుధవారం

నువ్యుల బొబ్బట్టు

నువ్యుల బొబ్బట్టు కావలసినవి
 నువ్యులు 1 కప్
 వేరుసెనగపప్పు 1 కప్
 బెల్లం 1 కప్ 
ఏలకులు పొడి 1 స్పూన్
 నూనె తగినంత 
  తయ్యారుచేయువిధానం స్టవ్ మీద బాణలి పెట్టి నువ్యులు,వేరుసెనగపప్పు విడి విడిగా వేయించుకొని మిక్సిలో పొడిచేసి పెట్టుకోవాలి .మైదాలో కొంచెం నీరు చేర్చి పూరి పిండికలుపుకోవాలి మూతపెట్టి 5 నిమిషాలు నాననివ్వాలి స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టి బెల్లం కొంచెం నీరు పోసి పెట్టి లేత పాకం వచ్చాక అందులో నువ్యులపొడి,వేరుసేనగాపప్పుపొడి,ఏలకుల పొడి వేసి బాగా కలిపి కొంచెం దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి .తరువాత మైదాపిండిని నిమ్మకాయంత ఉండలు చేసుకుని పూరి పీట మీదపూరీలా వత్తుకుని మద్యలోనువ్యుల మిశ్రమాన్ని పెట్టుకుని మల్లి వత్తుకోవాలి వాటిని పెనం మీద వేయించుకోవాలి నువ్యుల బొబ్బట్టు రెడి     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి