30, మార్చి 2011, బుధవారం

బియ్యంపిండి వడియాలు

బియ్యంపిండి వడియాలు కావలసినవి
 బియ్యంపిండి 1/2 కిలో
 పచ్చిమిర్చి 5 
 నూపప్పు 4  స్పూన్స్
 అల్లం చిన్న ముక్క
 ఉప్పు సరిపడా
 తయారుచేయువిధానం నీళ్ళు మరగాపెట్టి పచ్చిమిర్చి,అల్లం నూరిన ముద్దా కలపాలి ,జేలకర్ర,నూపప్పు కలిపి ,పిండి కలుపుతూ ఉండకట్టకుండా పోయాలి .క్లాత్,కానీ పాల్తిన్  కవర్ మీదకాని స్పూన్తో పోస్తో పెట్టుకోవాలి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి