బియ్యంపిండి వడియాలు కావలసినవి
పచ్చిమిర్చి 5
నూపప్పు 4 స్పూన్స్
అల్లం చిన్న ముక్క
ఉప్పు సరిపడా
తయారుచేయువిధానం నీళ్ళు మరగాపెట్టి పచ్చిమిర్చి,అల్లం నూరిన ముద్దా కలపాలి ,జేలకర్ర,నూపప్పు కలిపి ,పిండి కలుపుతూ ఉండకట్టకుండా పోయాలి .క్లాత్,కానీ పాల్తిన్ కవర్ మీదకాని స్పూన్తో పోస్తో పెట్టుకోవాలి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి