4, ఫిబ్రవరి 2011, శుక్రవారం

పిండి

పిండితయారుచేయటానికి కావలసినవి
 బియ్యం రవ్వ 2 కప్
 పెసరపప్పు పావుకప్
 పచ్చిమిర్చి 2
కరివేపాకు 2 రెమ్మలు
 మినపప్పు 1 స్పూన్
ఆవాలు   1
జీలకర్ర 1
 నూనె 2 స్పూన్స్
 తయారుచేసేవిధానం కుక్కర్లో నూనె వేసుకుని మినపప్పు,ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి,పచ్చిమిర్చి,కరివేపాకు  వేయించుకోవాలి 4 కప్పుల నీరుపోసి వేడిచేసుకోవాలి బియ్యంరవ్వ,పెసరపప్పు కడుగుకుని కుక్కర్లో వేసి స్టవ్ తగ్గించి విజిల్ పెట్టకుండామూతపెట్టి  కలుపుతూ ఉండాలి 15 నిమిషాలలో పిండి రెడి అవుతుందిని. నెయ్యి వేసుకుని, పచ్చడితో తింటే బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి