సగ్గుబియ్యంతోమురుకులు కావలసినవి
సగ్గుబియ్యం 1 కప్
బియ్యంపిండి 2 కప్స్
పెరుగు 1 కప్
నూపప్పు 4 స్పూన్
ఉప్పు 1 స్పూన్
కారం 1 స్పూన్
నూనె వేయించడానికి సరిపడా
తయారుచెయువిదానం సగ్గుబియ్యం 2 గంటలముందు పెరుగులోనానపెట్టాలి.నానిన సగ్గుబియ్యంలో,బియ్యంపిండి. ఉప్పు,కారం,నూపప్పు కలిపి మురుకులగొట్టంలో నింపి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసుకుని నూనె కాగేక మురుకులు వేయించుకోవాలి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి