3, ఫిబ్రవరి 2011, గురువారం

మైదాతోమురుకులు

మైదాతోమురుకులు కావలసినవి
  మైదా 1 కప్
బియ్యం పిండి పావుకప్
 నూపప్పు 2 స్పూన్స్
 ఉప్పు ;కారం ;నూనె తగినంత
 మురుకులగోట్టం
 తయారుచేయువిధానం మైదాపిండిని కుక్కర్లోపెట్టి  3 విజిల్స్ వచ్చేక స్టవ్ ఆఫ్ చెయ్యాలి పిండి జిగురు పోయి పొడిగా అవుతుంది దానిలో బియ్యంపిండి ,ఉప్పు ,కారం నూపప్పు కలిపి 2 స్పూన్ల వేడిచేసిన నూనె వేసి తగినన్ని నీరు చేర్చి మురుకులపిండికలుపుకోవాలి స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసుకుని వేడిచేసుకోవాలి ,,మురుకులగోట్టంలో పిండి వేసుకుని మురుకులు తయారు చేసుకోవాలి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి