5, జనవరి 2011, బుధవారం

సగ్గుబియ్యం వడ

కావలసిన పదార్ధాలు:
 ఒక కప్ సగ్గుబియ్యం 
బియ్యం పిండి -4 చెంచాలు            
బంగాళదుంప ఒకటి 
ఉప్పు,కారం తగినంత
తయారీ విధానం :
ముందుగ సగ్గుబియ్యం ఒక గంట నానబెట్టాలి.బంగాళదుంపని  ఉడికించి  పక్కన పెట్టుకోవాలి .
తరువాత, నానినా  సగ్గుబియ్యంలో ఉడికించిన  బంగాళదుంప మరియు  బియ్యంపిండి,ఉప్పు,  కారం సరిపడా వేసి కలుపుకోవాలి.
కాగిన నూనెలో సగ్గుబియ్యం పిండిని వడలు లాగ  చేసి ఎర్రగా వేయించుకోవాలి. 
ఇది టొమాటొ చెట్నీతో  కాని సాస్ తో కాని తినవచ్చు.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి