కావలసిన పదార్ధాలు:
ఒక కప్ సగ్గుబియ్యం
బంగాళదుంప ఒకటి
ఉప్పు,కారం తగినంత
తయారీ విధానం :
ముందుగ సగ్గుబియ్యం ఒక గంట నానబెట్టాలి.బంగాళదుంపని ఉడికించి పక్కన పెట్టుకోవాలి .
తరువాత, నానినా సగ్గుబియ్యంలో ఉడికించిన బంగాళదుంప మరియు బియ్యంపిండి,ఉప్పు, కారం సరిపడా వేసి కలుపుకోవాలి.
కాగిన నూనెలో సగ్గుబియ్యం పిండిని వడలు లాగ చేసి ఎర్రగా వేయించుకోవాలి.
ఇది టొమాటొ చెట్నీతో కాని సాస్ తో కాని తినవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి