9, జనవరి 2011, ఆదివారం

సేమియా పాయసం

కావలసినవి:-
1)సేమియా-1 గ్లాసు
2)పంచదార-1 1/2 గ్లాసులు.
3)పాలు-12గ్లాసులు.
4)ఏలకులు-6
5)జీడిపప్పు-50గ్రా.
6)కిస్ మిస్:-10గ్రా.
7)నేయ్యి:- 3 స్పూన్స్.
చేసే విధానం:-
బాణిలో నేయ్యి వేసి దానిలో సేమియా వేసి వేపాలి. కొంచెం ఎర్రపడ్డాక తీసి పక్కన పెట్టుకోవాలి.అప్పుడు బాణిలో పాలు పొసి కాగిన తరువాత వెయించిన సేమియా వేసి ఉడకనివ్వాలి.ఉడికిన తరువాత దానిలొ పంచదార వేయ్యాలి.జీడిపప్పు నేతిలో వేయించి దాన్ని కిస్ మిస్ వేయ్యాలి.ఏలకులు లో పంచదార వేసి గ్రైండ్ చేస్తె బావుంటుంది.ఏలకులు కూడ కలిపితే సేమియా పాయసం రేడి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి